మహాలక్ష్మీ పథకం అమలులో భాగంగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలలోని ఆర్టీసీ సేవలను మెరుగుపరచడంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల వారీగా పెండింగ్లో ఉన్న బస్ స్టేషన్ పనులు, కొత్త బస్ మార్గాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న బస్ స్టేషన్ల ఆధునీకరణ వంటి అంశాలపై విజ్ఞప్తులు చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now